పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ

Spread the love

ప్రకాశం జిల్లా యఱ్ఱగొండపాలెంమండలం అమానిగుడిపాడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలనందు పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్ నివాసి కొణిజేటి శ్రీనివాసరావు మరియు అమానిగుడిపాడు గ్రామరెవిన్యూ అధికారి తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ లు విద్యార్ధులకు పెన్నులు, ఫ్యాడ్లు,పెన్సిళ్ళు ప్రధానోపాద్యాయులు కురిచేటి గోపి అధ్యక్షతన పంపిణీ చేయడంజరిగింది.ఈకార్యక్రమంలో విధ్యార్ధులంతా ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలని ఉపాధ్యాయులు కోటిప్రసన్న,వాడాలశ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ ఉపాథ్యాయునిలు పెర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page