పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ

ప్రకాశం జిల్లా యఱ్ఱగొండపాలెంమండలం అమానిగుడిపాడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలనందు పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్ నివాసి కొణిజేటి శ్రీనివాసరావు మరియు అమానిగుడిపాడు గ్రామరెవిన్యూ అధికారి తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ లు విద్యార్ధులకు పెన్నులు, ఫ్యాడ్లు,పెన్సిళ్ళు…

You cannot copy content of this page