బాపట్ల మండల సమైక్య కి16కోట్ల 36 లక్షల చెక్కును పంపిణీ

Spread the love

బాపట్ల మండల సమైక్య కి16కోట్ల 36 లక్షల చెక్కును పంపిణీ చేసిన బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి,బాపట్ల జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు,మరియు గుంటూరు జిల్లా శాసనమండలి సభ్యులు ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page