స్థానిక ముస్లిం లకు రంజాన్ కానుకలను పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

Spread the love

సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బౌద్దనగర్ లోని ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్ మసీదుల్లో స్థానిక ముస్లిం లకు డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ముస్లింలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను ఆదరిస్తోందని తెలిపారు.. కార్పొరేటర్ కంది శైలజ,యువనేత రామేశ్వర్ గౌడ్,సీనియర్ నేత కంది నారాయణ,మైనారిటీ నేతలు మసీద్ కమిటీ ప్రతినిధులుహాజరయ్యారు.సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 15 మసీదులకు రంజాన్ కానుకలతో పాటు ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందులకు నిధులను అందించినట్లు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page