కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ భూగర్భ డ్రైనేజి మరియు సీసీ రోడ్డు, పనులను పరియా వీక్షించారు.

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, హరినగర్ లలో  ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , జలమండలి అధికారులు విలియం ప్రకాష్ తో కలిసి భూగర్భ డ్రైనేజి మరియు సీసీ రోడ్డు, పనులను పరియా వీక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు భూగర్భ డ్రైనేజి వ్యవస్థ శిథిలావస్థకు చేరిందని స్థానికుల పిర్యాదు మేరకు నూతనగా భూగర్భ డ్రైనేజి పనులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు చొరవతో పనులను పూర్తి చేసుకోగలుగుతున్నానం అని అన్నారు.

అలాగే సబ్దర్ నగర్ లో జరుగుతున్న సీసీ రోడ్డుపనులను స్థానికులతో కలిసి పరియవేక్షీంచాంరు. అనంతరం స్థానికులకు జరుగుతున్న పనులను దగ్గరుండి నాణ్యత కలిగిన పనులు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, అబ్దుల్ సలీం, షాహిద్, మీర్జా అసలాం బైగ్, మస్తాన్, రత్నం, దేనందం, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page