రియల్ ఎస్టేట్స్ ఆఫీస్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love


Corporator Ragam Nagender Yadav who started the Real Estates Office

*సాక్షిత : నూతనంగా ఏర్పాటు చేసిన సాగర్ రియల్ ఎస్టేట్స్ ఆఫీస్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*

శేరిలింగంపల్లి పరిధి బి-బ్లాక్ శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సాగర్ రియల్ ఎస్టేట్స్ ను రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొనిన అనంతరం ప్రత్యేక పూజను నిర్వహించారు.

ఈ సందర్బంగా రియల్ ఎస్టేట్స్ నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సందయ్య నగర్ బస్తీ అధ్యక్షులు బస్వరాజ్ లింగయత్, సాయి, రాజు, ప్రాప్రియేటర్ అశోక్ సాగర్, కుమార్, సుధాకర్, కాలనీ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రెడ్డి కాలనీ మెంబర్స్ రంజిత్, రవి, భేగ్ సాబ్, లక్ష్మయ్య, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page