నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశం

Spread the love

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . నియోజకవర్గ పరిధిలోని ప్రతి సభ్యుడు గొర్రెల యూనిట్ కోసం తమ వాటా డబ్బులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. హాజరైన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు

Related Posts

You cannot copy content of this page