విద్యార్థులకు అభినందన సభలో పాల్గొన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

Spread the love

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి లో 10/10 GPA సాధించిన విద్యార్థులకు అభినందన సభలో పాల్గొన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .. మంత్రి సత్యవతి రాథోడ్ , ఎంపీ మలోత్ కవిత ,
జడ్పీ ఛైర్పర్సన్ బిందు ,
కలెక్టర్ శశాంక ..

10/10 GPA సాధించిన విద్యార్థులకు అభినందనలు మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ .. మాట్లాడుతు భవిష్యత్తులో విజయాలు సాధించాలంటే తొలి మెట్టు శిఖరంగా మారాలని మీరు మంచి స్థాయిలో ఉంటే తల్లిదండ్రులు ఉన్న ఊరు చాలా గర్వపడుతుందని అన్నారు ..

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధ్యాపకులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశంసించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని కార్పొరేటుకు దీటుగా అధ్యాపకులు విద్యార్థులకు విద్య నేర్పుతున్నారని అన్నారు ..

ప్రతి విద్యార్థి మంచి మార్గంలో ప్రయాణించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి , రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న , యాకుబ్ రెడ్డి , జడ్పీ కో అప్సన్ పాషా , యళ్ల మురళీధర్ రెడ్డి , గోగుల రాజు , పట్టణ వార్డు కౌన్సిలర్లు , విద్యాశాఖ అధికారులు , తదితరులు , పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page