పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్…

Spread the love

CM Relief Fund is a boon to the poor

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్…

సాక్షిత : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

జిన్నారం గ్రామంలోని వివిధ అనారోగ్య కారణంగా వైద్యం పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

జిన్నారం గ్రామానికి చెందిన వడ్ల బిక్షపతిచారి 55000/-రూ, పుట్టి నర్సింలు60,000/-, గోకరి జనార్దన్ గౌడ్ 40,000/-, వడ్ల హన్మంత్ చారి 16,000/-, మహేష్ 20,000/- రూపాయల చెక్కులను ఎంపిటిసి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి లు అందజేశారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు లింగం, శ్రీనివాస్ యాదవ్, గోపగోని శ్రీనివాస్,నాయకులు, ఎరుకల చిరంజీవి, తోట నర్సింగ రావు,నర్సింహా రెడ్డి, కంది నర్సింగ రావు, మున్ని నర్సింగ్ రావు, మంద రమేష్, బాలరాజ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page