గత 16 సంవత్సరాల నుండి సంక్రాంతిని పురస్కరించుకొని పేదలకు దుస్తులు పంపిణీ

Spread the love

Celebrating Sankranthi for the last 16 years and distributing clothes to the poor

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరం గ్రామం లో సంక్రాంతి సందర్భంగా గత 16 సంవత్సరాల నుండి సంక్రాంతిని పురస్కరించుకొని పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.కీర్తిశేషులు మాజీ సర్పంచ్ బోర తవిటి నాయుడు జ్ఞాపకార్థం అతని కుమారుడు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా సుమారు1500 మందికి నిరుపేదలకు బట్టల పంపిణీ అలాగే నాకు తగిన సాయం ప్రజలకు చేస్తున్నానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బోర అప్పల రాజు,బోర రాము,దారపు శ్రీనివాసరావు,దారపు శివశంకర్ రెడ్డి,దారపు రామిరెడ్డి,దారపు అయ్యప్ప,బోర తిరుపతి,బోర రమేష్ కుమార్,గాంధీ,సూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page