ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి.ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందించిన సీఎం. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు : రాష్ట్ర విభజన జరిగి…

విందుకు హాజరైన వేళ మెగాస్టార్ చిరంజీవికి బోకే తో స్వాగతం పలికి న ఎం పి బాలశౌరి

అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకలలో పాల్గొని RRR చిత్రానికి గాను అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా స్టార్ చిరంజీవి ఢిల్లీ లోని…

ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా

అంతా అక్రమమే ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా లారీలకు పర్మిట్ లేవు వేబిల్లులు లేవు తెలంగాణ ఆదాయానికి గండి కొడుతున్న ఆంధ్ర ఇసుక చోద్యం చూస్తున్న మైనింగ్ రవాణా శాఖ అధికారులు మధిర మార్చి 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని…

ప్రధానితో ఏపీ సీఎం భేటీ

ప్రధానితో ఏపీ సీఎం భేటీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీకానున్నారు. ఏపీ సీఎం…

కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాని కవిత..ఈడీ విచారణపై ఉత్కంఠ

కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాని కవిత..ఈడీ విచారణపై ఉత్కంఠ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది.తొలుత ఉదయం 10…

అరెస్టులు ఖాయం అంటున్న అమిత్ “షా”

మార్చి 16న ఏం జరగబోతుంది అరెస్టులు ఖాయం అంటున్న అమిత్ “షా” ఈడీ అడ్వకేట్‌ రాజీనామా వెనుక ఆంతర్యమేమిటి?అరెస్ట్‌లు ఖాయమంటున్న అమిత్‌షాఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరి ఊహకూ అందని విధంగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ…

శిరిడి సాయిబాబాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

శిరిడి సాయిబాబాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబాను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి… ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ…

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలి: కవిత

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలి: కవిత దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని…

మా వైపు సత్యం,నాయం… ఏ విచారణ నైనా ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్సీ కవిత

మా వైపు సత్యం,నాయం… ఏ విచారణ నైనా ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్సీ కవిత దిల్లీ: భాజపాను ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తున్నారని భారాస ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీకి చెందిన మంత్రులు,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE