వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి

అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి, కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ…

మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని “జాతీయ క్రీడా దినోత్సవం

సాక్షిత నెల్లూరు జిల్లా:* మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని “జాతీయ క్రీడా దినోత్సవం” జరుపుకుంటున్న సందర్భంగా, కావలి పట్టణంలో, స్థానిక కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, విశ్వోదయ సంస్థ రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి ఆహ్వానం…

స్పందన పిటీషనర్లకు చట్ట పరిధిలో పరిష్కారం చూపండి

స్పందన పిటీషనర్లకు చట్ట పరిధిలో పరిష్కారం చూపండి — జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 75 పిటీషన్లు…

మరోసారి మానవత్వం చాటుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .”

నందమూరు,పెడన మండలం, ” మరోసారి మానవత్వం చాటుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .” ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ సమాఖ్య కమిటీ అధ్యక్షురాలు మరియు మండల కోశాధికారి శ్రీమతి బెల్లంకొండ వెంకమ్మ అకాల మరణ…

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఎంపీటీసీలతో ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

కుప్పం పర్యటనలో నేను సైతం తోడుగా అంటూ చినుకుల వర్షంలో చంద్రబాబుకు గొడుగు పట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ -చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన కుప్పం నియోజకవర్గ ప్రజలు ధ్వంసం చేసినా పేదల ఆకలి తీరుస్తున్న చంద్రబాబు…

అన్ని స్థానాలు గెలుస్తాం..

అన్ని స్థానాలు గెలుస్తాం.. విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి …….. సాక్షిత, తిరుపతి బ్యూరో:చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలుస్తాం అని, వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి నివాసంలో…

అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి – వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్

అక్టోబర్ నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి – వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ … సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు 1303 మంజూరు అయ్యాయని, నిర్మాణాలు వివిధ దశల్లో వున్నాయని రానున్న అక్టోబర్…

ఎమ్మెల్యే చెవిరెడ్డికి..ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం

“ ఎమ్మెల్యే చెవిరెడ్డికి.. “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం అవార్డ్ అందజేసిన సంస్థ ప్రతినిధులు ……. సాక్షిత, తిరుపతి బ్యూరో: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది.…

దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు

దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడి ఇబ్రహీంపట్నం దాములూరు సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.8.91,13,600లు ఖర్చు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. దాములూరు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE