మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని “జాతీయ క్రీడా దినోత్సవం

Spread the love

సాక్షిత నెల్లూరు జిల్లా:* మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని “జాతీయ క్రీడా దినోత్సవం” జరుపుకుంటున్న సందర్భంగా, కావలి పట్టణంలో, స్థానిక కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, విశ్వోదయ సంస్థ రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు, విశ్వోదయ సంస్థల ఆవరణంలో నిర్మించిన దొడ్ల రామచంద్రారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరిట నిర్మించిన పలు క్రీడా మైదానాలకు ప్రారంభోత్సవం చేసి, క్రీడా పోటీలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .*

కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు , ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేమా చంద్రారెడ్డి గారు, విశ్వోదయ సంస్థల ప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు

Related Posts

You cannot copy content of this page