తెదేపా నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి..

తెదేపా నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి.. నెల రోజుల కిందట గుండెపోటుకు గురై విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్జునుడు.. నెల రోజుల నుంచి కోమాలోనే ఉన్న అర్జునుడు.. పరిస్థితి విషమించడంతో కన్నుమూత.

అనాధాశ్రమానికి చేయూతనిచ్చిన : సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు

అనాధాశ్రమానికి చేయూతనిచ్చిన : సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సంజీవిని అనాధాశ్రమానికి గిద్దలూరు సీఐ ఫిరోజ్,ఎస్సై బ్రహ్మనాయుడు చేయూతను అందించారు. తమ వంతుగా అనాధాశ్రమానికి నాలుగు బస్తాల బియ్యం రెండు నెలలకు సరిపడ్డ సరుకులు ఒక…

కవులూరులో ప్రతి గడపలో అపూర్వ ఆదరణ

కవులూరులో ప్రతి గడపలో అపూర్వ ఆదరణఆత్మీయ స్వాగతంలో ఆహ్వానిస్తున్న గ్రామస్తులు* పార్టీలకతీతంగా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు*మూడవ రోజు కవులూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . సాక్షిత : ఎన్టీఆర్ జిల్లా…

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు సాక్షిత కర్నూలు జిల్లా జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు కర్నూలు, మార్చి 1: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల…

గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి

గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సాక్షిత నంద్యాల జిల్లా డోన్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం…

వాహన పన్నులు తప్పనిసరిగా కట్టాలి

వాహన పన్నులు తప్పనిసరిగా కట్టాలి సాక్షిత నంద్యాల జిల్లా డోన్ రాష్ట్రవ్యాప్తంగా అధికారుల ఆదేశాల మేరకు పన్ను కట్టని వాహనాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాహనాలపై వున్న పన్నులను తప్పనిసరిగా అందరూ కట్టాల్సిందే డోన్ ఆర్టీవో ఆఫీస్ పరిధిలోని డోన్, ప్యాపిలి,…

వెల్వడంలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన

వెల్వడంలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ప్రవాసాంధ్రులు, దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి సౌజన్యంతో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న…

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు పల్నాడు జిల్లాలో వరుస దాడులతో వైసీపీ గుండాలు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా? నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పల్నాడులో వైసీపీ గూండాలు సృష్టిస్తున్న విధ్వంసం…

బాల్య వివాహాలు అరికట్టాలి.యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్.

బాల్య వివాహాలు అరికట్టాలి.యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్. సాక్షిత నంద్యాల : బాల్య వివాహాలను అరికట్టాలి అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.…

కంబాలపాడు సచివాలయం లో పంచాయతీ సెక్రటరీ కీ గ్రామం లో చాలా కుక్కలు

The Panchayat Secretary in the Kambalapadu Secretariat has many dogs in the village సాక్షిత : కంబాలపాడు సచివాలయం లో పంచాయతీ సెక్రటరీ కీ గ్రామం లో చాలా కుక్కలు వున్నాయి కుక్కలను వెంటనే మున్సిపాలిటీ సిబ్బందికి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE