పీ4 పథకంతో గిరిజన కాలనీలకు కొత్త రూపు తెస్తాం
పీ4 పథకంతో గిరిజన కాలనీలకు కొత్త రూపు తెస్తాం సీఎస్ఆర్ నిధులన్నీ కాలుష్యాన్ని భరిస్తున్న సర్వేపల్లి ప్రజలకే ఖర్చు చేయాలి ముత్తుకూరులోని గొల్లవీధి గిరిజన కాలనీని సందర్శించిన […]
ANDHRAPRADESH
పీ4 పథకంతో గిరిజన కాలనీలకు కొత్త రూపు తెస్తాం సీఎస్ఆర్ నిధులన్నీ కాలుష్యాన్ని భరిస్తున్న సర్వేపల్లి ప్రజలకే ఖర్చు చేయాలి ముత్తుకూరులోని గొల్లవీధి గిరిజన కాలనీని సందర్శించిన […]
గుంటూరు బ్రాడీపేట 4/14 నందు నూతనంగా ఏర్పాటు చేసిన Vanshika Women’s world షోరూంను ప్రారంభించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు .ఈ కార్యక్రమానికి
ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై క్యాబినెట్లో చర్చించాలి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రేపు జరుగుతున్నoదున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటిన నేటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో
రోటరీ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ప్రమోషన్ లాంచ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జర్మనీలో తయారు చేసిన జి.ఈ.ఎం.ఎం.కె–1 కృత్రిమ చేతులను ఉచితంగా
టీటీడీ కాలేజీల్లో అన్ని వసతులు ఉండాల్సిందే ** మహిళా కళాశాల తనిఖీలో టీటీడీ ఛైర్మన్ సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్లకు
ఖాళీ స్థలాల్లో నిర్మాణ వ్యర్థాలు వేయద్దు ** మున్సిపల్ కమిషనర్ మౌర్య సూచన……… సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు,
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరో రియల్టర్ అదృశ్యం…!? రెండు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన రియల్టర్…!? నరసరావుపేట, సత్తెనపల్లిలో
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం లక్క రాజు గార్లపాడు గ్రామం లో ఇంచుమించు రెండు నెలల నుండి గ్రామ కంటకానికి సంబంధించిన సర్వేనెంబర్ 114,
టీడీపీ కరీముల్లా ను మర్యాద పూర్వకంగా కలసిన : ఓల్డ్ బ్యారెన్ వ్యాపారులు.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని విన్నపం.. చిలకలూరిపేట : స్థానిక
పట్టణంలో చోరీకి గురైన సెల్ ఫోన్లుపోయిన సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించిన పోలీసులు* ఇటీవల పట్టణంలో ని పలు ప్రాంతాల్లో 8 సెల్ ఫోన్లు చోరిరికవరీ