Whatsapp Image 2024 01 05 At 12.42.23 Pm

కొత్తరంగాపురంలో రూ.1.కోటితో రహదారి అభివృద్ధి.

రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొత్త మంగాపురం గ్రామంలో రూ.1.కోటితో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు…
Whatsapp Image 2024 01 05 At 1.15.34 Pm

పెండ్యాల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును సందర్శించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..* పేదలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు : MLA డాక్టర్…
Whatsapp Image 2024 01 04 At 2.25.24 Pm

బాధిత కుటుంబానికి భువనమ్మ భరోసా

3లక్షల ఆర్థికసాయం అందజేత అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా…
Whatsapp Image 2024 01 04 At 2.49.53 Pm

ఎన్నికల సజావుగా నిర్వహించడానికి వ్యయ సున్నితమైన ప్రాంతాల గుర్తింపు

గత రెండు సాధారణ ఎన్నికల సందర్భంలోని నివేదికలు అందచెయ్యలి ఇకపై ప్రతి వారం సంబంధిత శాఖల లావాదేవీల సమగ్ర నివేదికను అందచెయ్యలి కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ రానున్న సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసాధారణ రీతిలో సున్నితమైన ప్రాంతాలలో…
Whatsapp Image 2024 01 04 At 2.58.23 Pm

25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ.

ప్రజారోగ్యానికి అ­త్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరో­గ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినెని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం, స్థానిక ప్రభుత్వ హాస్పటల్ నందు పట్టణంలోని…

తిరుపతి అభివృద్దే మా ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే భూమన

మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు…

ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…

ప్రత్యేక విమానంలో కడప నుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకున్న వైకాపా అధ్యక్షురాలు షర్మిల

భర్త బ్రదర్ అనిల్ , కుమారుడు వైఎస్ రాజారెడ్డి,కుటుంబ సభ్యులతో సహా వచ్చిన షర్మిల కాసేపట్లో తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి రానున్న ఆయన సోదరి షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్…

దేశంలోనే మెట్టమెదటి PACS చే నిర్మించబడిన కోల్డ్ స్టోరేజ్

వినికొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శావల్యాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్.వారు సుమారు 6 కోట్ల 65 లక్షల రూపాయల తో నిర్మించిన వేల్పూరు గ్రామ శీతల గిడ్డంగి కేంద్రం (కోల్డ్ స్టోరేజ్)…

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్_మార్చి 6న ఎన్నికలు_3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు.…

You cannot copy content of this page