తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో పడుతున్న వర్షాలను దృష్టిలో వుంచుకొని 0877-2256766 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. 29-11-2023 నుండి 3-12-2023 వరకు రాబోవు భారీ…
ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో ఇసుక కుప్పలపై కూర్చుని నిరసన తెలుపుతున్న దేవినేని ఉమా చుట్టూ భారీ ఎత్తున పోలీసులు మోహరించి అరెస్టు చేశారు ఇసుక దోపిడీని ఆపకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై ఉమా మండిపాటు దోపిడీ చేస్తున్న వారిని…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3…
విశాఖపట్నం: ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని… అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు.. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల…
తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి…
తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. బుధవారం 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ…
తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం పలు పరిశ్రమలకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు..
9 దశాబ్దాల కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కుల గణన చేపట్టడం పేదవారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన -2023 …
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీ కాలనీలో…
వైఎస్సార్సీపీలో చేరిన చామర్తి టీడీపీ కార్యకర్తలుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాష్ట్రంలో సీఎం జగన్ గారి పాలన, పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చేస్తున్న మంచి పనులతో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు పెరిగాయి. అచ్చంపేట…