పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు

Spread the love

పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. వికలాంగులు..ఎమ్మెల్సీ భరత్..

చిత్తూరు జిల్లా : కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్..

పొద్దు పుట్టకముందే అవ్వా తాతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు. ఒకటో తేదీ. అందించేవారు.

టిడిపి సానుభూతి పరులు, చంద్రబాబు కుట్ర పన్ని అవ్వాతాతలు పడిగాపులు కాసే విధంగా చేశారని ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు

కుప్పం నియోజకవర్గంలోని పలువురు పెన్షన్ లబ్ధిదారులు తమకు ఫోన్ చేసి ఇంకా పెన్షన్ ఇవ్వలేదని . అడుగుతున్నారని అన్నారు. వాలంటీర్లు తెలిపారు.

రాబోయే 5 ఏళ్లలో మీరు ఏమి చేస్తారో చెప్పండి,మేము ఏమి చేస్తామో ప్రజలకు చెప్తాం

ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం. చాలా దారుణం

అబద్ధాల మిద టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు

నిన్న రామకుప్పం సర్పంచ్ మురళీ మీద టీడీపీ నేతలు ఓ మహిళ వద్ద అసత్య ఆరోపణలు చేయించారు

వైసీపీ పార్టీ నేతల పై అసత్య ప్రచారాలు చేయడం సరికాదు

కుప్పం మండలం..దాసేగౌనూరు పంచాయితీ. సర్పంచ్ మురుగేష్ వద్ద నాటు తుపాకీ ఉందని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం
అంటూ ఎమ్మెల్సీ భరత్ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page