పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు

పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. వికలాంగులు..ఎమ్మెల్సీ భరత్.. చిత్తూరు జిల్లా : కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.. పొద్దు పుట్టకముందే అవ్వా తాతలకు జగన్మోహన్ రెడ్డి…

అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కొరకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచేయునది ఏమనగాతెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నూతనంగా ప్రారంభించినటువంటి గృహలక్ష్మి పథకం కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను మండల తహసీల్దార్ కార్యలయం లో గాని ,ఎమ్మెల్యే క్యాంప్…

ఎమ్మెల్యే చిరుమర్తిపై అసత్య ఆరోపణలను ఖండించిన ధలితబందు లబ్ధిదారులు

ఎమ్మెల్యే చిరుమర్తిపై అసత్య ఆరోపణలను ఖండించిన ధలితబందు లబ్ధిదారులు చిట్యాల సాక్షిత ప్రతినిధి దళితబందు పతకంపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము దళిత బంధు లబ్ధిదారులు నాయకులు తెలిపారు. చిట్యాల మండలం వేంబావి గ్రామంలో…

You cannot copy content of this page