మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి,…

రాష్ట్ర ప్రభుత్వం 22న సెలవు దినముగా ప్రకటించాలే

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్య మందిరంలో ప్రాణప్రతిష్ట సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఉప్పల్ బాగ్ ఆధ్వర్యంలో అక్షింతల వితరణ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే,…

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు 9 లక్షల రూపాయలతో నూతనంగా వేస్తున్న CC రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ కుతాది…

పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.

పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.. కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటిఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో…

చిత్తారమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

125 – గాజులరామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలల్లో చిత్తారమ్మ దేవి…

నాగమ్మ కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా చెక్ అందజేసిన

అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో మునెన్న భార్య నాగమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో ఎమ్మెల్యే విజయుడు వారి కుటుంబానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి వారిని పరామర్శించి రైతు బీమా ఐదు లక్షల…

అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు..

అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో జనసమీకరణ చేస్తున్నారు.. పలువురు YCP నేతలు చంద్రబాబు…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉండబోతుంది

ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క జిల్లాలో గోదావరి బెల్టు తో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత…

జగన్,చంద్రబాబు,పవన్ కి చేతకాకపోతే ప్రత్యేక హోదా

జగన్,చంద్రబాబు,పవన్ కి చేతకాకపోతే ప్రత్యేక హోదా కోసం మేమే మోడీ ప్రభుత్వం మెడలు వంచుతాం-నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం. విభజన హామీలు, ప్రత్యేక హోదా-రాయతీలు సాధించే క్రమంలో భావితరాల భవిష్యత్తుకి మార్గదర్శకత్వం అవసరమైన ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేతకాకపోతే…

బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు

అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్క దేవాలయం కూడా అపరిశుభ్రంగా ఉండకూడదనే సూచనమేరకు బౌరంపేట్ గ్రామంలోని పురాతన అక్కన్న మాదన్న కాలం నాటి స్వయంబు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE