ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు పూర్తి.

చెవుటూరులో సచివాలయం భవనం ప్రారంభం. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “పాలనా సౌలభ్యంతో…

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1,

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1, మరియు ఆకృతి కన్స్ట్రక్షన్ చెరువునాల, ఆక్రమణ &134 ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు మరియు” KGR ఫంక్షనల్” నందు నాలాల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం…

చిన్నపరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర కి చెందిన గొంది చిన్నపరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో…

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ‘ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాద’ కేసు

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ‘ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాద’ కేసులో ఆదివారం మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిజామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌వాహె ఉన్నారు. వీరిద్దరి నుంచి పశ్చిమ…

అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.…

కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు…

హీరో వెంకటేష్‌పై క్రిమినల్ కేసు

తెలంగాణ:జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కూల్చివేత‌కు సంబంధించి బాధితుడు కె.నందకుమార్ వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ దగ్గుబాటి వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, దగ్గుపాటి అభిరామ్ ల పై కేసు నమోదుకు ఆదేశించిన నాంపల్లి కోర్టు

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంఎమ్మెల్సీ శంభీపూర్

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను సంబందించిన…

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్ మీర్ అమీర్ అలీ ఖాన్.

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ ఈరోజు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE