బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి .

పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం నుంచి ఆలేరు వెళ్ళే దారిలో ఉన్న వాగుపై 4 కోట్ల 15 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి…

రాష్ట్ర అవతరణతో అవధులు లేని అభివృద్ధి

సాక్షిత : *తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు . వినోద్ కుమార్ , జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ , కొడంగల్ ఎమ్మెల్యే…

*తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో చారిత్రాత్మకమైన ఆవిష్కరణలు: వికారాబాద్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో చారిత్రాత్మకమైన ఆవిష్కరణలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, పతాకావిష్కరణ చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడుతోన్న సందర్భంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ…

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాసులు, అడ్మిషన్లు ప్రారంభం

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాసులు, అడ్మిషన్లు ప్రారంభంజిల్లా ఇంటర్మీడియట్ అధికారి బైరి శ్రీనివాస్తెలంగాణ ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ నెల ఒకటవ తేదీ నుండి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం…

60 యేండ్ల ఆకాంక్ష ను నెరవేర్చిన తల్లీ శ్రీమతి సోనియా గాంధీ

సాక్షిత : గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకంతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జాతీయ జెండా…

నరసరావుపేట లో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం

పల్నాడు జిల్లా నరసరావుపేట లో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నరసరావు పేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు జిల్లా…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలో

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండల పెద్ద కంచర్ల గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ…

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి – యస్.పి కె అపూర్వ రావు

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి – యస్.పి కె అపూర్వ రావు — కోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి. — నకిలీ విత్తనాల నివారణ పై ప్రత్యేక నిఘా –విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు…

10 కోట్ల రూపాయల వ్యయంతో లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

10 కోట్ల రూపాయల వ్యయంతో లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి….మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టి పర్ఫస్ నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి చాంద్రాయణగుట్ట నియోజకవర్గ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE