అభివృద్ధిలో తిరుపతి రాష్ట్రంలో ముందుంది – టీటీడి చైర్మెన్ భూమన

11 కోట్లతో రెండు నూతన రోడ్లు ప్రారంభం – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ సాక్షిత తిరుపతి నగరం: అభివృద్ది విషయంలో రాష్ట్రంలో తిరుపతి ముందుకు వెలుతున్నదని టీటీడి చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి…

ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన 125 డివిజన్ కు చెందిన పలువురు యువకులు…

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే నాయకుడు కేపీ. వివేకానంద ఆలోచనకు మద్దతు తెలుపుతూ 125 డివిజన్ కి చెందిన పలువురు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : మేడ్చల్…

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లింగ్…

నియోజకవర్గాన్ని అగ్రపధాన నిలిపే ఎమ్మెలే కే. పీ. వివేకానంద వెంటే మా పయనం

నియోజకవర్గాన్ని అగ్రపధాన నిలిపే ఎమ్మెలే కే. పీ. వివేకానంద వెంటే మా పయనం : భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనాథ్ రావు… సాక్షిత : పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భగత్…

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న లక్ష్యం- మేయర్ డాక్టర్ శిరీష

ప్రతి పేదవానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో జగనన్న వైద్య రంగంలో విప్లవాతకమైన మార్పు తీసుకువచ్చారని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. స్థానిక నెహ్రు నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఉదయం జగనన్న…

బీసీవై పార్టీ రెండో విడత జాబితా విడుదల

బీసీవై పార్టీ రెండో విడత జాబితా విడుదలరెండు దశల్లో కలిపి 43 మంది జాబితా విడుదల తెలంగాణ ఎన్నికల్లో సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా.. బలహీన వర్గాలకు అండగా దూసుకెళ్తున్న బీసీవై పార్టీ తన రెండో విడత జాబితాను విడుదల చేసింది.. సామాజిక…

బి సి వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా బి ఫామ్

బి సి వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా బి ఫామ్ తీసుకుంటున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు మేడ్చల్ లో బి సి వై పార్టీ గెలుపు ఖాయం… బి సి వై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్…

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మద్దతు పలికిన నల్తూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ నాయికోటి అనిత అశోక్, మాజీ వార్డు సభ్యులు నాయికోటి లక్ష్మణ రావు, కొర్లకుంట జీతయ్య, నగేష్ నాగరాజు, తదితరులు…

రామ్మోహన్‌రెడ్డిని గతం కంటే 10 వేల ఓట్ల ఎక్కువ మెజారిటీతో గెలిపించాలె: సీఎం కేసీఆర్‌ *

మక్తల్‌: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార…

మా విజయం తధ్యం, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఖాయం : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు ధీమా

ప్రజా సంక్షేమo, రికార్డు స్థాయిలో అభివృదే మాకు రక్షతార్నాక : గడచిన 50 సంవత్సరాల కాలంలో చేపట్టలేని అభివృది పనులను కేవలం 9 సంవత్సరాల్లో ప్రారంభించి సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృది లో కొత్త దశ, దిశ చేపమని సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE