బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్‌

కాకినాడ: కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు.. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బోటులోని మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు…

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత

హైదరాబాద్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే…

ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు స్పెషల్ లీవ్

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఈసీ రూల్స్ ప్రకారం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియో జకవర్గాల్లో మాత్రం గంట…

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రారంభం”

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 422 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ వర్చువల్ పద్ధతిన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్…

ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు…

ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు… 7 అంశాల అజెండాతో కొనసాగిన సమావేశం.. పెద్ద ఎత్తున హాజరైన ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకులు.. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు…

CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఆరుగురు లబ్ధిదారులకు రూ.9.70 లక్షలు మంజూరు.. పరిటాల గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ కు…

పోలింగ్ కు పటిష్టమైన బందోబస్త్

సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 సివిల్ అధికారులు సిబ్బంది, 16 కంపెనీ ల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బంది తో ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల…

ఓటుహక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్.. ||

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌పోలింగ్‌ బూత్‌…

వర్షాల సహాయం కోసం హెల్ప్ లైన్ – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో పడుతున్న వర్షాలను దృష్టిలో వుంచుకొని 0877-2256766 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. 29-11-2023 నుండి 3-12-2023 వరకు రాబోవు భారీ…

బీఆర్ఎస్ యువజన విభాగం అద్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం..

బీఆర్ఎస్ యువజన విభాగం అద్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం…ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ …. దీక్షా దివస్ సందర్భంగా ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE