స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం

శబరిమల:-శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు.…

తెలంగాణ ముమ్మాటికీ లాభ‌దాయ‌క రాష్ట్రమే:-ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే తెలంగాణ‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవ‌మానిస్తున్నారు. తెలంగాణ ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే.. కానీ…

నేరాల నియంత్రణకు సహకరించాలి : షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి

చౌదరిగూడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో స్థానికులు సమిష్టిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని, నేరాల నియంత్రణకు సహకరించాలని షాద్ నగర్ ఏసీపీ సిహెచ్ రంగస్వామి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఆవశ్యకత…

శక్తి పీఠాన్ని అభివృద్ధి చేస్తా:దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖను అలంపుర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో…

తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన…

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి…

మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి..ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి…

మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…

స్పందన సమస్యలు వెంటనే పరిష్కరించండి

ఆడుదాం ఆంధ్రా ఏర్పాట్ల పై దృష్టి పెట్టండి.*నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్స్పందన లో ప్రజల నుండి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 26 న ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సావానికి అన్ని ఏర్పాట్లు పక్కగా…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలి….

కేటిదొడ్డి మండల కేంద్రంలో మరియు నందిన్నె జెడ్పి హైస్కూలులో ఆకస్మిక తనిఖీ చేసిన…. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిషత్ పాఠశాల మరియు నందిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE