కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సర్పంచ్ రవీందర్ గౌడ్
చిట్యాల (సాక్షిత ప్రతినిధి) కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ కోరారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, ఎంపిటిసి వడ్డేపల్లి…