చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలి.

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. గురువారం ఖమ్మం నగరం టేకులపల్లి మహిళా ప్రాంగణంను జిల్లా…

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్థానికులతో కలిసి సమన్యుడిలా చాయ్ తాగారు.నార్కట్ పల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మార్గ మధ్యలో చిట్యాల…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలం లోని , ఉరుమడ్ల మరియు పెద్దకాపర్తి గ్రామంలో గలా పిఎసిఎస్…

ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి – సిపిఎం నాయకులు జిట్ట నగేష్

ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి – సిపిఎం నాయకులు జిట్ట నగేష్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ప్రాథమిక పరపతి సహకార సంఘాలు( పిఏసీయస్),ఐకేపి ధాన్యం కొనుగోలు సెంటర్ లలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం…

నూతన వధూవరులను
ఆశీర్వదించిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

నూతన వధూవరులనుఆశీర్వదించిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ దేవరకొండ సాక్షిత ప్రతినిధి చింతపల్లి మండలం దేన్యతండా(గాసిరాం)తండాకు చెందిన కొర్ర శ్రీను -లక్ష్మి ల కుమార్తె, శ్రీలత-శ్రీనివాస్ ల నిశ్చితార్థానికి ముఖ్య అతిథిగాదేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య…

పట్టు వస్త్రాలంకర మహోత్సవానికి హాజరైన పిల్లి రామరాజు

పట్టు వస్త్రాలంకర మహోత్సవానికి హాజరైన పిల్లి రామరాజు నల్లగొండ సాక్షిత ప్రతినిధి నల్గొండ పట్టణానికి చెందిన నీలకంఠం శ్రీనివాస్ మంగ ల చిన్నారులు తనుశ్రీ అనుశ్రీ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుబి ఆర్ కె…

ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి – ప్రజా సంఘాలపోరాట వేదిక

ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి – ప్రజా సంఘాలపోరాట వేదిక నల్లగొండ సాక్షిత ప్రతినిధి ఢిల్లీలో పోరాడుతున్న రేజర్లకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా…

ఈదమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న పారిజాత నరసింహ గౌడ్

ఈదమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న పారిజాత నరసింహ గౌడ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఈదమ్మ గుడి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ పాల్గొని ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరంఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం…

తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – బిఎస్పీ

తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – బిఎస్పీ — కాలయాపన లేకుండా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించాలి చిట్యాల సాక్షిత ప్రతినిధి తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పత్రికలకు విడుదల చేసిన…

సంపూర్ణ అంధత్వ నిర్ములనే ప్రభుత్వ లక్ష్యం – ఎంపీపీ సునీత వెంకటేష్

సంపూర్ణ అంధత్వ నిర్ములనే ప్రభుత్వ లక్ష్యం – ఎంపీపీ సునీత వెంకటేష్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో రెండవ విడత…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE