జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులుగా ఇంజనీర్ సాదతుల్లాహుసైనీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులుగా ఇంజనీర్ సాదతుల్లాహుసైనీ మరోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో గురు, శుక్ర వారాల్లో జరిగన కేంద్ర ప్రతినిధుల సభలో ఈ మేరకు ఆయన్ను ఎన్నుకున్నారు. 2023-2027 వరకూ నాలుగేళ్లపాటు ఆయన బాధ్యతలను…

ఉత్సవాల ఏర్పాట్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పురాతన పుణ్యక్షేత్రంశ్రీ బాల నరసింహ స్వామిఉత్సవాలు ప్రారంభం అవుతుండటంతో గుడి వద్ద జరుగుతున్న పనులనుమున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోనేటి కృష్ణ ,జిట్ట…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత…

సూరారం డివిజన్ కృష్ణ నగర్ లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: సూరారం డివిజన్ పరిధిలోని కృష్ణ నగర్, వైష్ణవి నగర్ లలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు.వైష్ణవి నగర్, కృష్ణా నగర్ లలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను, నత్త…

ప్రకాశం : ప్రజల ప్రాణాలతో మార్కాపురం మునిసిపల్ అధికారుల చలగాటం

సాగర్ నీటిలో దర్శనమిస్తున్న పురుగులు…. మార్కాపురం పట్టణంలో ప్రతి నాలుగు రోజులకు ఓసారి వదులుతున్న సాగర్ నీటిలో పురుగులు దర్శనం ఇవ్వటం అధికారుల అని తీరుకు అద్దం పడుతుంది. దీనిపై పుర ప్రజల నుంచి పెద్ద ఎత్తున పురపాలక శాఖ ఇంజనీరింగ్…

సున్నిపెంట గ్రామంలో నీటి కష్టాలు తీరేది ఎన్నడో…

పది రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు కుళాయిలు ద్వారా వస్తున్నాయి అంటున్న ప్రజలు వాటర్ ట్యాంకర్ తో గ్రామంలో నీటి సరఫరా..! అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల ఆగ్రహం ఇప్పటికైనా మంచి నీటి కష్టాలు తీరేనా…! శ్రీశైలం మండలం నంద్యాల జిల్లా…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ రోడ్డు నంబర్ – 3 లో రూ.40 లక్షల రూపాయల అంచనావ్యయం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ రోడ్డు నంబర్ – 3 లో రూ.40 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు

సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

ట్రాన్సఫార్మర్ లో విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తిరుమలరెడ్డి నగర్ శ్రీనిలయం అపార్టుమెంట్ అగ్నిప్రమాదం

ట్రాన్సఫార్మర్ లో విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తిరుమలరెడ్డి నగర్ శ్రీనిలయం అపార్టుమెంట్ అగ్నిప్రమాదం…202 flat లో అగ్నిప్రమాదం.. రెండు గదుల్లో ఫర్నిచర్, విద్యుత్ ఉపకారణాలు మొత్తం కాలిపోయాయి. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సంఘటన స్థలాన్ని పరిశీలించారు.…

సూపర్ స్టార్ రజనీకాంత్ పై కొడాలి నాని ఫైర్

మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు….-వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్, సిగ్గు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడు….-పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE