భగవాన్ సాద్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న నాయకులు

దేవరకొండ సాక్షిత ప్రతినిధి చందంపేట మండలం కొత్త తెల్దేవరపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన భగవాన్ సాద్ మహారాజ్ (భగవాన్ భావోజీ) విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామ పెద్దల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎంపిపి జాన్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,…

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం..

అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న రైతు. వర్షంతో మొలకెత్తిన మొక్కజొన్న పంటను పరిశీలించిన జీ.వి ఆంజనేయులు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలి. పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు…

మంత్రి కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ , జిల్లా కలెక్టర్ రవి నాయక్ తో పరిశీలించారు.

ఆర్మీ జవాన్ అనిల్‌ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి…

గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం సీఎం కేసీఆర్

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు.…

ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గ్రామంలో ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రోజు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి- రాజేశ్వరి…

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఆశానగర్ లో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం’ పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా…

సుందరీకరణం116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసిద్దిన్

సాక్షిత : సుందరీకరణం116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసిద్దిన్ ,మరియు మేడ్చల్ జిల్లామైనార్టీ *సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ * ఇరిగేషన్ ఏఈ లక్ష్మీ నారాయణ, మున్సిపల్ డి ఈ ఆనంద్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఐ శ్రీనివాస్,తో కలసి సర్దార్ నగర్…

చిన్నారులను ఆశీర్వదించిన ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు

గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి గుర్రంపోడు మండలం కోయిగూరోని భావి ఎంపీటీసీ పురం హేమలత-వేణుగోపాల్ కుమార్తె పల్లవి,కుమారుడు లోకేష్ ల నూతన పట్టు వస్త్రఅలంకరణ మహోత్సవం ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జరగగా మహోత్సవానికిఎంపీపీ మంచి కంటి…

పంట మార్పిడి చేసి లాభదాయక పంటలు సాగు చేయాలి – నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE