మనబడి కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు మళ్లింపు: ఎంపీపీ వైయస్సార్

పాఠశాల అభివృద్ధి శూన్యం : ఎంపీపీ వైయస్సార్ వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: ఎంపీపీ వైయస్సార్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదర్ గూడా గ్రామం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ఎంపీపీల పొరమ్ అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల…

మోటకొండూరు మండలంలో వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం ధీలవర్ పూర్ గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యం తో వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య. ఈ కార్యక్రమానికి…

మద్దిరాల లో విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం

సూర్యాపేట జిల్లా: విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం చెందిన సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య రోజు మాదిరిగానే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద స్టాటరు…

కరీంనగర్ హరితహారానికి సిద్ధం

కరీంనగర్‌ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వంసిద్ధం చేసింది. జిల్లాలో ఎనిమిది విడతల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ను గ్రీన్‌…

ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పై ప్రవహిస్తున్న వర్షo

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పై ప్రవహిస్తున్న వర్షపు నీటిని గమనించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులను అదేశించి వర్షపు నీటిని…

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ సన్మానించారు

కెనడినగర్ సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

పాత రోడ్లకు కొత్త కళ తెస్తున్నాము – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో నిర్మించిన రోడ్లను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

34 చెక్కులకు గానూ రూ.34.03లక్షల చెక్కులు పంపిణీ.నేటి వరకు నియోజకవర్గంలో 8460 చెక్కులకు గాను 79.67 కోట్ల పంపిణి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని…

జయహో నా తెలంగాణా….

రైతు వ్యతిరేక కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి 24 గంటల ఫ్రీ కరెంట్ ఎత్తేయడమే కాంగ్రెస్ పాలసీ కాంగ్రెస్ ది దుర్మార్గమైన ఆలోచన 3 పంటల బీఆర్ఎస్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? అన్నదాతను అవమానిస్తున్న కాంగ్రెస్ కన్ను కొట్టి..కక్ష…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE