నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో…

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ

దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ…

మహమ్మద్ గౌసుద్దీన్ , 1 కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో వీడీసీసీ రోడ్లపనులకు శంకు స్థాపన

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్, పర్వత నగర్, గాయతినగర్, తులసినగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు , కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ,…

*కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..సాక్షిత : కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వివేకానంద ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. కూన శ్రీశైలం గౌడ్కుత్బుల్లాపూర్…

తాజ్‌మహల్‌ను తాకిన యమున.. 45 సంవత్సరాల తర్వాత తొలిసారి

గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి అన్నట్టుగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌ మహల్‌ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్‌ నీట మునిగింది. దీంతో రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ…

ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద రాహుల్ నివాళి

బెంగళూరు: ఉదయం కన్నుమూసిన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమనఅర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత తిరుపతి : రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సాక్షిత హైద‌రాబాద్ :రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి జ‌న్మ‌దినం నేడు. 58 వ‌సంతాలు పూర్తి చేసుకుని 59వ ఒడిలోకి అడుగిడారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి జగ‌దీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ఐటీ,…

ఏలూరులో ఆశ వర్కర్ల ధర్నా

ఏలూరు :ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ … ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. ఆశావర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు….

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE