ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి మండలంలో…

ప్రభుత్వ భూములకి రక్షణ లేదా మళ్ళీ నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో గత కొంత కాలం క్రితం ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. గత రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడ పనిచేస్తుండగా అనేక అక్రమ కట్టడాలకు పునాదులు పడ్డాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులు తీసుకున్న…

ఎల్లవేళలా ప్రజలకు సేవలో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మరియు చింతల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి…

ప్రజల కోసమే ప్రగతి యాత్ర – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పర్యటన

పాదయాత్రలో భాగంగా భగత్ సింగ్ నగర్లో కోటి రూపాయలు వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీ.సీ. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ లో భగత్ సింగ్ నగర్లో “ప్రగతి యాత్ర”లో భాగంగా…

హైదరాబాద్ : హబ్సిగూడలోని హోటల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని హబ్సిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ ఫేస్ 2లో పది లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్…

మీకు వీలైతే చేరండి.. లేకపోతే లేదు.. జూపల్లికి ఝలక్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మరో ఝలక్‌ తగిలింది. ఆయన గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్‌లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్‌లో చేరుతానం టూ ఆయన చెప్తున్న మాటలు నీటిమూటలయ్యా యి. అదిగో..…

తమిళ్లిసై : వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

సాక్షిత వరంగల్‌ : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్‌, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె..శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్‌, ఎన్.ఎన్.నగర్‌ ప్రాంతాల్లో…

కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో వరద భాదితుల సహాయార్ధం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో వరద భాదితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తమ వంతు కర్తవ్యంగా 50 నిత్యావసర వస్తువుల కిట్లను యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి,తెలంగాణ ఇంచార్జ్ సురభి ద్వివేది కి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన మార్వాడీ సంఘం సభ్యులు…

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన మర్వాడీ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE