నేడు తిరుపతి లడ్డు పుట్టినరోజు
తమిళ కాలెండర్ ప్రకారం 1715 ఆగస్టు 3వ తారీఖున మొట్ట మొదటిసారిగా శ్రీవారికి లడ్డూ సమర్పించటం జరిగింది.308 ఏళ్ళ చరిత్ర మన తిరుపతి లడ్డూది.అమృతతుల్యం శ్రీవారి లడ్డూ మహా ప్రసాదంఓం నమో వేంకటేశాయ
తమిళ కాలెండర్ ప్రకారం 1715 ఆగస్టు 3వ తారీఖున మొట్ట మొదటిసారిగా శ్రీవారికి లడ్డూ సమర్పించటం జరిగింది.308 ఏళ్ళ చరిత్ర మన తిరుపతి లడ్డూది.అమృతతుల్యం శ్రీవారి లడ్డూ మహా ప్రసాదంఓం నమో వేంకటేశాయ
ఆహ్వానించిన ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు నేతలు, ఆయన అనుచరులతో ఖర్గే నివాసంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…
కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు. రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని ఆయన…
హైదరాబాద్:అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా…
చెన్నూర్ నియోజకవర్గం MLA ప్రభుత్వం విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు రైతు బాంధవుడు కెసిఆర్ ఇచ్చినమాట ప్రకారం రైతులకు 1లక్ష రూపాయల రుణమాపిని ప్రకటించడం సందర్బంగా సర్వయిపేట లో రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలం ఎమ్మార్వో గా డి.సుచరిత నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ…
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ని, ఆయన నివాసంలో కలిసి ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితాను మంత్రి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR , దృష్టికి…
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలనే కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , సీఎం కేసీఆర్…
ముంబై :భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం మృతి చెందారు. ముంబై సమీపంలోని కర్జాత్ లో గల తన స్టూడియోలో శవమై కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు…
కారంపూడి పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిగర్భిణీలు, బాలింతల సౌకర్యర్థం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సరుకుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…