రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య

Spread the love

చెన్నూర్ నియోజకవర్గం MLA ప్రభుత్వం విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు రైతు బాంధవుడు కెసిఆర్ ఇచ్చినమాట ప్రకారం రైతులకు 1లక్ష రూపాయల రుణమాపిని ప్రకటించడం సందర్బంగా సర్వయిపేట లో రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య AMC వైస్ చైర్మన్ బైస ప్రభాకర్ , ఈ కార్యక్రమం లో సర్వాయిపేట TRS నాయకులు మరియు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు…….

Related Posts

You cannot copy content of this page