సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే

*సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” , వారి…

సీసీ రోడ్ పనులు జరుగుతున్న సందర్బంగా స్థానికులకు పలు సమస్యలు ఉన్నాయి

రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రాపురంలో ఉన్న పాషా కాలనీ,ఎస్సీ బస్తి(3వ బ్లాక్) లో బస్తి దర్శన్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్.బస్తి దర్శన్తో మంజూరు అయినా సీసీ రోడ్ పనులు జరుగుతున్న సందర్బంగా స్థానికులకు పలు సమస్యలు ఉన్నాయి అని తెలిసి…

ప్రజా సమస్యల పరిషారానికై ప్రజాప్రతినిధి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే…

గడపగడపకు మనప్రభుత్వం 183వ రోజు

ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం మంచి చేస్తున్న ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు గురుంచి ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ మన కోవూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం బుచ్చిరెడ్డి పాళెం మండలం,…

సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడినది

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో పెన్షన్లకు అర్హులైనటువంటి వారు ఎవరైతే పెన్షన్లు పొందకుండా ఉన్నారో వారి నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఈ…

శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని గోరంట్ల నందలి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు నందు గల YSR సర్కిల్ వద్ద కొండా_వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తున్న రాష్ట్ర వైద్య…

నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య, శివ ప్రసాద్ తదితరులు

మాజీ మంత్రి , అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట శేషయ్య..సోమిరెడ్డి అనుచరుడు బుజ్జి నాయుడే మట్టి అక్రమ తవ్వకాల సూత్రదారి అంటూ మీడియా ముందు ఆధారాలతో సహా ప్రదర్శించిన…

భౌరంపేట్ కట్ట మైసమ్మ ఆలయ నూతన కార్యవర్గం సభ్యులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” – జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్

కృష్ణాజిల్లా, మచిలీపట్నం. పత్రికా ప్రకటన ➡️ ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” – జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్. ➡️ ప్రజలకు మరింత చేరువగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో విచారణ జరిపి వాటికి…

మా పాలన చేనేతలకు స్వర్ణయుగం: సీఎం జగన్

మా పాలన చేనేతలకు స్వర్ణయుగం: సీఎం జగన్ ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.’మన దేశ సాంస్కృతిక వారసత్వంలో చేనేత కార్మికులు అంతర్భాగం. నేను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE