విశాఖలో నేటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర

విశాఖపట్నం : విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో పవన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం వైజాగ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద…

మహిళా పోలీసుల దుస్తులు లాగడాన్ని ఎలా సమర్థించుకుంటారు?: చంద్రబాబు

అమరావతి: అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ వీరంగం సృష్టించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా ఖండించారు.. మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని…

ప్రజలే శ్వాసగా ప్రజాసేవయే లక్ష్యంగా -ఎమ్మెల్యే కె పి వివేకానంద్

సాక్షిత : *నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులుఎమ్మెల్యే ని తన నివాసం…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు

ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్ విడిగా జీవశాస్త్రం పేపర్ రెండింటిలోనూ కలిపి 35 మార్కులు సాధిస్తేనే పాస్ కాంపోజిట్ విధానం రద్దు ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగింపు…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :ఆగస్టు 09తిరుమలలో భక్తుల రద్దీ నేడు బుధవారం కొనసాగుతోంది. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం…

అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలిఅడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు.. కల్లాకపటం ఎరుగని మనుషులు.. మన గిరిజనులు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అటవీ ప్రాంతంలో…

విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్‌ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.. మృతులు వాచ్‌మెన్‌ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. పిల్లలు…

నేడు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

నేడు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వర్తింపు 18,883 జంటలకు రూ.141.60 కోట్ల సాయం నేడు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న…

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు… ఏఐ టూల్‌కిట్‌తో గుర్తింపు.. విజయవాడ నగరంలో ఒకే వ్యక్తికి ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఏఐ టూల్ కిట్ ద్వారా టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించి, విచారణకు ఆదేశించింది. అలాగే…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE