రణరంగంగా మారిన వరంగల్ జిల్లా కేంద్రం:తీవ్ర ఉద్రిక్తత

వరంగల్ జిల్లాహన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నించడంతో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. హన్మకొండ లోని బి అర్ ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు జిల్లా ధర్మారం అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర…

జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో నిఘా పెంచండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

జగతగిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని అనేక కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో,అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల వద్ద ప్రజలు ముక్యంగా యువకులు మందు,గంజాయి సేవిస్తున్నారని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కావున పోలీస్ బందోబస్తును పెంచి,క్రమం తప్పకుండా నిఘా పెంచి శాంతి భద్రతలు కాపాడాలని లేకపోతే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ మర్యాదపూర్వకంగా కలవడం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ కలిసి మర్యాదపూర్వకంగా కలవడం కాకుండా, ప్రగతి నగర్ డంపింగ్/ గ్రేవి యార్డ్ ఆక్రమణ, విధ్వంసం మరియు 57 సర్వే నెంబర్లు 92 ఎకరాలు ప్రభుత్వ…

భౌరంపేట్ లో ఘనంగా SV కృష్ణారెడ్డి 56వ జయంతి..

పూలమాలలతో నివాళులు అర్పించిన గ్రామ నాయకులు, పెద్దలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ మాజీ సర్పంచ్ కీ,,శే,, శ్రీ సాయిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి 56వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి కుటుంబసభ్యులు, గ్రామ…

ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన…

సెకండ్ ANM ల అందరినీ భేషరతుగా రెగ్యులర్ చేయాలి

ANM ల నిరువదిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సెకండ్ ఏఎన్ఎంల, అసోసియేషన్, ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగముగా, 8వ రోజు, ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్లో,…

కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు దమ్ముంటే వారం రోజుల్లో MLA అభ్యర్ధులను ప్రకటించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు దమ్ముంటే వారం రోజుల్లో MLA అభ్యర్ధులను ప్రకటించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా పార్టీ నేతలకు సవాల్ చేశారు. అంబర్ పేట నియోజకవర్గ…

పోలీస్ శిక్షణా కేంద్రాలో 250 మంది స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు

కానిస్టేబుళ్ల శిక్షణకు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సిద్ధం: పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ కోసం ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రం పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా వుందని పోలీస్…

Daggubati Purandeswari : నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారు..

విశాఖలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది. ఏపీ బీజీపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ పదాధికారుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆందోళన కరంగా వుందిని…

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE