పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీ ఎం ఆర్…

ఈ నెల 25,26 న “సిటిజన్ ఔట్ రిచ్ క్యాంప్”*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

ఈ నెల 25, 26 వ తేదీలలో నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించే సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంప్ లో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను…

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్

రంగారెడ్డి జిల్లా:రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ అని రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, డీజీపీ అంజనికుమార్‌,…

ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో అంబరాన్ని అంటిన సంబరాలు

బాణా సంచా కాల్చి ,స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సర్వమత ప్రార్ధనలతో ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ప్రకటించిన శుభసందర్భంగా…

దివ్యాంగుల పాలిట దీనబంధుడు సీఎం కేసీఆర్

అసహాయులకు ‘ఆసరా’తో కొండంత అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ … ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ..* చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో జరిగిన దివ్యాంగుల పించన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

పేద విద్యార్థులకు అండగా కూన కృష్ణ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ లో బీజేపీ…

శ్రీ వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర అనుసరించి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ…

సమస్యలపై పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్…

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో…

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేలా చర్యలు చేపట్టాలి.

జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. నూతన కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో హరితహారం,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE