సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం 2/9/2023 దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా. ఆయన మన తెలుగు రాష్ట్రాలకు…

బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం – మంత్రి కొప్పుల ఈశ్వర్ ….

కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకం – మంత్రి కొప్పుల కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు. – మంత్రి కొప్పుల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను తెలంగాణలో కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విడుదల చేయాలి-…

ఆకలితో ఉన్న వారి కడుపు నింపే ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే మన కృష్ణన్న

ఈ నెల 21తో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఐదు రూపాయల భోజనం ఎందరో అభాగ్యులకు ఆసరా ఈ ఐదు రూపాయల భోజనం బీకేఎంఆర్ క్యాంటీన్ ని సందర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి…

అచ్చంపేట అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

అచ్చంపేట అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట ఈ సందర్భంగా 8వ వార్డులో రూ.40లక్షలు, 9వ వార్డులో రూ.70లక్షలు, 18వ వార్డులో రూ. 34లక్షలు, 19వ వార్డులో 44లక్షలతో సీసీ డ్రెయిన్లు మరియు సీసీ రోడ్లకు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు… సబ్దార్ నగర్,రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర లో ప్రజా సమస్యలు ఎమ్మేల్యే కృష్ణారావు తెలుసుకుంటూ ముందుకు…

అబ్రహం కు బి ఫామ్ వదు అంటున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు..

జోగులాంబ గద్వాల జిల్లా: అయిజ పట్టణంలో బి ఆర్ యెస్ పార్టీ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. రాయల్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బిఆర్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అబ్రహం…

ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన…

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 08. డి.పోచంపల్లి, సాయి పూజ కాలనీ లో పాదయాత్ర… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 08. డి.పోచంపల్లి, సాయి పూజ కాలనీ లో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు…

యానిమేటర్లు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పెదకూరపాడు నియోజకవర్గంలో 250 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారని, వారు డ్వాక్రా గ్రూపు సభ్యులకు లోన్లు ఇప్పించటం, సబ్సిడీ పథకాలు ఇప్పించటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించటం వంటి కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించుతున్నారని, డ్వాక్రా మహిళల అభ్యున్నతి పట్ల వారు చేస్తున్న…

సీఎం జగనన్న పాలనలో పరిఢవిల్లుతోన్న పేదల సంక్షేమం

నూతన పింఛన్లు అందజేసిన శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ . పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం ఐనపూరు సచివాలయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూతనంగా…

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఆర్థిక చేయూత: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్‌ జిల్లా:బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE