పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల…

మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 45.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్త్రా గ్రామం, అభ్యుదయ కాలనీలోని మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 45.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.…

గుమ్మడిదల మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. త్వరలోనే ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి…

జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ

జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి . కర్నూలు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన..

ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు.…

ఆసిఫాబాద్ జిల్లా లో కొనసాగుతున్న బట్టీవిక్రమార్క మార్చ్ పాదయాత్ర

ఆసిఫాబాద్ జిల్లా లో కొనసాగుతున్న బట్టీవిక్రమార్క మార్చ్ పాదయాత్ర ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర కొనసాగిపుగా హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన…

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్న మన్నవ మోహనకృష్ణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్న మన్నవ మోహనకృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువ కప్పి సత్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్…

రిజిస్ట్రేషన్‌ చేయకుంటే పెట్రోల్‌ పోస్తాం..పోలీసుల సాక్షిగా మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు

రిజిస్ట్రేషన్‌ చేయకుంటే పెట్రోల్‌ పోస్తాం..పోలీసుల సాక్షిగా మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు వరంగల్‌: ‘భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం,రిజిస్ట్రేషన్‌ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం’అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు.ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్‌…

సీఎం కేసీఆర్‌ బహిరంగలేఖకు కౌంటర్‌గా బండి సంజయ్‌ లేఖ

సీఎం కేసీఆర్‌ బహిరంగలేఖకు కౌంటర్‌గా బండి సంజయ్‌ లేఖ హైదరాబాద్‌: ‘బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్‌ ఈరోజు…

రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌.హెచ్‌.జి.) ఖాతాల్లోకి

హైదరాబాద్‌: రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌.హెచ్‌.జి.) ఖాతాల్లోకి బ్యాంకర్లు రూ.217 కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలుచేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసినట్లు ఆయన వివరించారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE