సి.ఎస్.ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు సునీతా నారాయన్•అనంతపూర్ లో ప్రకృతి వ్యవసాయం సాగు అద్బుతమని కితాబు•ప్రకృతి వ్యవసాయంలో ఎస్.హెచ్.జి. మహిళ పాత్ర ఆమోఘం అమరావతి, సెప్టెంబర్ 14: ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా…
హైదరాబాద్: రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జి.) ఖాతాల్లోకి బ్యాంకర్లు రూ.217 కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్రావు మీడియాకు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలుచేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసినట్లు ఆయన వివరించారు.…