పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు.
పంట పొలాలను సందర్శించడానికి పానాదుల నుండి కారు వెళ్లలేకపోవడంతో ఎమ్మెల్యే , ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మోటర్ సైకిళ్ళ పై వెళ్లి… పంట పొలాలను పరిశీలించారు.
అకాలంగా కురిసిన వడగల్ల వానలతో రైతులు చాల నష్టపోయారని, ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా ఉండి ఆదుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page