రాగిజావ ప్రారంభోత్సవ కార్యక్రమం

రాగిజావ ప్రారంభోత్సవ కార్యక్రమంప్రకాశం జిల్లా త్రిపురాంతకం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల త్రిపురాంతకం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాగిజావ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు , కోట్ల సుబ్బారెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ…

ఆకస్మికంగా సబ్ జైలు ను తనిఖీ చేసిన వినుకొండ జడ్జి.
ఏ. తౌషీద్ హుస్సేన్.

పల్నాడు జిల్లా. వినుకొండ పట్టణం ఆకస్మికంగా సబ్ జైలు ను తనిఖీ చేసిన వినుకొండ జడ్జి.ఏ. తౌషీద్ హుస్సేన్. వినుకొండ సబ్ జైల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ.తౌషిద్ హుస్సేన్ , సబ్ జైలును…

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల విభిన్న ఆందోళన

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల విభిన్న ఆందోళన పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి బ్యానర్లు, నినాదాలతో హోరెత్తించిన ఎంపీలు ఎంపీల ఆందోళనతో ఆసక్తికర చర్చ పార్లమెంట్ లో వాయిదాల పర్వం అదానీ అంశంపై జేపీసీకి బీఆర్ఎస్ డిమాండ్ మోదీ నోరు విప్పాలి…

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏకధాటిగా రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను నష్ట పరిహారం…

జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం పెద్దారవీడు:జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు విద్యార్థులకు రుచికరమైన మోనూతో బలవర్థకమైన పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్ అన్నారు. మండలంలోని…

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య…

కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ.

కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతంలో నుండి కార్బోరహిత మామిడి పండ్ల అమ్మకాలను నిర్వహించారు…

ధరావత్ తండాలో కంటి వెలుగు విజయవంతం

ధరావత్ తండాలో కంటి వెలుగు విజయవంతం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ మరిపెడ మండలం ధరావత్ తండాలో శుక్రవారం ప్రారంభమైనా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధరావత్ సక్రి ఆధ్వర్యంలో కంటివెలుగు వైద్యబృందాన్ని…

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలు

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలుఆనందోత్సవాలతో జరుపుకున్న చిన్నారులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్నారులు సాంప్రదాయ…

రంజాన్‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

రంజాన్‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సాక్షిత : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE