బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ – చైర్మన్ వెంకట్ రెడ్డి

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
భారత రాజ్యాంగ నిర్మాత
డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను చిట్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కమిషనర్ మందడి రామ దుర్గారెడ్డి, కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page