బలహీన వర్గాల నాయకుడు ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలనీ అందుకు ప్రగతిశీల, సామాజిక, ఉద్యమ ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు,…
ఊరుగాని ఊరు, హైదరాబాద్ లో తెలిసిన మనిషీ లేడు.. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు.. కనిపించినవారిని అడ్రస్ అడుగుతూ చివరికి మంత్రి కోమటిరెడ్డి…
NSUI రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ – NSUI యూనిట్ విద్యార్థులు . ఉగాది వేడుకలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి రావాలని సీఎం ని ఆహ్వానించిన NSUI…
మిర్యాలగూడ నియోజకవర్గంలో R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యాటనలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR తో కలిసి మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ…
శంకర్పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. వైస్ ఎంపీపీ, టంగుటూరి ఎంపిటిసి ఇద్దరు మరణించగా, 11మంది ఎంపిటిసి…
శంకర్పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ…
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేరవేరబోతుందన్న మంత్రి.. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.
అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ…
సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి
తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి TSPSC లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య…
జోగులాంబ : గ్రూప్ – 1 పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు.మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో…