SAKSHITHA NEWS

కృష్ణాజిల్లా .
మచిలీపట్నం .

రేపు సోమవారము రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.యస్ జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టు పనులు ప్రారంభోత్సవానికి.
వచ్చుచున్న సందర్భంగా తాడేపల్లి నుండి తవసపూడిపూడిలో పనులు. పూజ కార్యక్రమం.
ప్రారంభం చేసి.
కృష్ణాజిల్లా పోలీస్ గ్రౌండ్లో లో హెలికాప్టర్ దిగి. సభా ప్రాంగణానికి రోడ్డు మార్గం ద్వారా.
స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రౌండ్ కి వస్తారు.
రోడ్డు ఇరువైపులా ఎమ్మెల్యే పేర్ని నాని
ఆయన కుమారుడు పేర్ని కిట్టు.
ఫ్లెక్సీలు .
వారికిపోటీగా .
ఎం.పీ. బాల సౌరి
ప్లెక్సీలుకనువిందు చేస్తున్నాయి.


SAKSHITHA NEWS