అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి,ఇకపై ZPTC~ MLA లను ఎవరిని చేయాలో,ఎవరిని దించలో ముదిరాజ్ లే నిర్ణయించు తారు. సాక్షిత : తెలంగాణ,వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గం పెద్దెము ల్ మండలం లోని…
కృష్ణాజిల్లా .మచిలీపట్నం . రేపు సోమవారము రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.యస్ జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టు పనులు ప్రారంభోత్సవానికి.వచ్చుచున్న సందర్భంగా తాడేపల్లి నుండి తవసపూడిపూడిలో పనులు. పూజ కార్యక్రమం.ప్రారంభం చేసి.కృష్ణాజిల్లా పోలీస్ గ్రౌండ్లో లో హెలికాప్టర్ దిగి. సభా ప్రాంగణానికి రోడ్డు…