తెలంగాణ విద్య దినోత్సవ సందర్భంగా స్కూల్ లో గ్రంధాలయం ప్రారంభించారు,

Spread the love

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6 వార్డ్ లోని గర్మిల్ల ప్రైమరీ స్కూల్ లో తెలంగాణ విద్య దినోత్సవ సందర్భంగా స్కూల్ లో గ్రంధాలయం ప్రారంభించారు,అనంతరం స్కూల్ విద్యార్థులు కు రాగి జావా ఇచ్చిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

మంచిర్యాల పట్టణం లోని కాలేజ్ రోడ్ లోని నర్సింగ్ కాలేజ్ తెలంగాణ విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

మంచిర్యాల లోనిసాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల లో జరిగిన తెలంగాణ విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Related Posts

You cannot copy content of this page