సాక్షిత : పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు,మూడు రోజుల క్రితం నీలం మధు ముదిరాజ్ సొంత మామ చనిపోవడంతో సుష్టి ఉండడంతో సుష్టిలో సుష్టి కలవకూడదనే అంత్యక్రియలకు రాలేకపోయానన్నారు, అనుకోకుండా జరిగిన ఈ ఘటన కుటుంబానికి తీరనిలోటని అన్నారు ఈ సమయంలోనే అందరూ ఆయనకు ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు,విష్ణువర్ధన్ రెడ్డి ఈ అకాల మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు,దేవుడు ఆ కుటుంబానికి మనోధార్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.
పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…