టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయం ముట్టడి

Spread the love

టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి ||


సాక్షిత : హైదరాబాద్ లో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలం అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దినసరి కూలీలు, అసంఘటిత కార్మికులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, కేటిఆర్¬లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు.. కావున టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరుకు అమరవీరుల స్తూపం, అసెంబ్లీ వద్ద నుండి GHMC కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page